వాయుసేనలోకి మరో ఎనిమిది అపాచీలు

వాయుసేనలోకి మరో ఎనిమిది అపాచీలు

న్యూ ఢిల్లీ : అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఎనిమిది ఆధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు మంగళ వారం పంజాబ్ పఠాన్ కోట్లోని భారత వాయుసేన స్థావరంలోకి చేరాయి. ఇది వరకే నాలుగు అపాచీలు వాయు సేన సేవలంది స్తున్నాయి. 22 అపాచీల సరఫరాకు వాయు సేన 2015 సెప్టెంబర్లో బోయింగ్తో ఒప్పందాన్ని చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos