కరోనా బాధితుల సంఖ్య పెరిగింది

కరోనా బాధితుల సంఖ్య పెరిగింది

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. కొత్తగా 14 మంది కరోనా పీడితుల్ని గుర్తించినట్లు ప్రభుత్వం సోమవారం అనంతపురం, కృష్ణ జిల్లాల్లో చెరి ఒక్కరు వంతున ఇద్దరు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలులో అత్యధికంగా 56 మంది, నెల్లూరులో 34 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం ఐదుగురు కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos