లాభాల బోణి

లాభాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్ లు బుధవారం కూడా లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. పది గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ దాదాపు 220 పాయింట్లు బలపడి 38,745 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 11,452 వద్ద ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ, రిలయన్స్ ఇండ్స్ట్రీస్, ఎం&ఎం, టైటాన్, ఐటీసీ షేర్లు లాభాల్లో, హెచ్సీఎల్టెక్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos