బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి

శివకాశి: ఇక్కడకు సమీపంలోని ఎం.పుదుపట్టి గ్రామంలోని వడివెల్ బాణసంచా కర్మాగారంలో శనివారం సంభవించిన పేలుడులో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రుల్ని పుదుపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగనట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos