ట్యాంకర్‌కు ఆర్టీసీ బస్సు ఢీ

ట్యాంకర్‌కు ఆర్టీసీ బస్సు ఢీ

నల్గొండ : కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై ట్యాంకరును వెనుక నుంచి బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు కృష్ణా జిల్లా గన్నవరం నుంచి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos