. లోక్‌సభకు ఆప్‌ ఒంటరి పోరు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో ఉన్న ఏడు లోక్‌ సభ స్థానాలకు గాను ఆరు సీట్లకు శనివారం అభ్యర్థులను ప్రకటించింది.వారు-ఆతిషి (ఢిల్లీ ఈస్ట్), గుగ్గన్ సింగ్ (నార్త్ వెస్ట్), రాఘవ్ చద్ధా (సౌత్), దిలీప్ పాండే (నార్త్ ఈస్ట్), పంకజ్ గుప్తా (చాందిని చౌక్), బ్రిజేష్ గోయల్ (న్యూఢిల్లీ). రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రయత్నానికి గండి పడటంతో సొంతంగా బరిలోకి దిగటం ఆప్‌కు అనివార్యమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos