కాంగ్రెస్‌తో పొత్తులేద‌న్న ఆప్‌

కాంగ్రెస్‌తో పొత్తులేద‌న్న ఆప్‌

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ఇక్కడ వెల్లడించారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో 4,3 సీట్ల వంతున పోటీకి కాంగ్రెస్ చేసిన ప్రతి పాదనను తిరస్కరించి నట్లు చెప్పారు. కాంగ్రెస్కు మూడు సీట్లు కేటాయించట మంటే ఆ సీట్లును భాజపాకే సమర్పించినట్లు అవుతుందని మనీష్ సిసోడియా అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos