కేరళ బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

కేరళ బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

బెంగళూరు: కోయంబత్తూరు సమీపంలో ఇక్కడి నుంచి ఎర్నాకులం వెళుతున్న కేరళ రహదారి రవాణా సంస్థ బస్సును కోయంబత్తూరు సమీ పంలోని అవినాశి వద్ద లారీ ఢీ కొనటంతో 18 మంది మరణించారు. దాదాపు పాతిక మంది గాయ పడ్డారు. గురువారం వేకువ జామున మూ డు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిందని రవాణా సంస్థ అధికార్లు ఇక్కడ తెలిపారు. మృతుల్లో ఐదు గురు మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. మొత్తం 48 మంది ప్రయాణికులున్నారు. ఘటనా స్థలిలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. బస్సు కండక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు రవాణా శాఖా మంత్రి ఏకే. శేషేంద్రన్ తెలిపా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos