రేపు మంత్రివర్గ సమావేశం

 ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రాబునాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం 8గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది.విధాన పరిషత్తు ఎన్నికల ప్రకటన
ఈనెల 14న  వెలువడే అవకాశం ఉన్నందున పలు  కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. . 7జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రానుంది. ఇది ముగిసేలోపు సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశముంది.
అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన  నిరసనకు మద్దతు తెలిపేందుకు బుధవారం మధ్యాహ్నం మరోమారు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. తదుపరి కార్యాచరణపై రేపు ఎన్‌డిఏ ఇతర  పక్షాల సమావేశం జరుగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos