పాక్ బాంబు దాడి

పాక్ బాంబు దాడి

పాక్‌ యుద్ధ విమానాలు ఎఫ్‌-16బుధవారం
ఉదయం నియంత్రణ రేఖను దాటి భారత గగతనతలంలో ప్రవేశించి
పలు ప్రాంతాల్లో బాంబులు జారవిడిచాయి. రాజౌరీ, నౌషెరా సెక్టార్లలో పాక్ యుద్ధ విమానాల ప్రవేశం వల్ల ఆ ప్రాంతాల్లో  శాంతి భద్రతలకు ముప్పుకలిగింది. దాయాది యుద్ధవిమానాల కదలికలపై కన్నేసిన భారత వాయుసేన వెంటనే ప్రతిస్పందించింది.పాక్‌ విమానాల్ని  అడ్డుకునేందుకు భారత్‌ యుద్ధ విమానాలు దూసుకు పోయాయి. దరిమిలా పాక్‌ విమానాలు తిరుగు ముఖం పట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos