కొత్త ఇంటికి జగన్

కొత్త ఇంటికి జగన్

అమరావతి:తాడేపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా కట్టిన నిర్మించుకున్న నివాసంలోకి బుధవారం ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వైఎస్ జగన్, భారతి దంపతులు అడుగుపెట్టారు. ఆ ఇంటి పక్కనే నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కూడా వైఎస్ జగన్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లతోపాటు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు అన్ని జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos