రాజమండ్రి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రిపర్యటనకు
వ్యతిరేకంగా .తెదేపా కార్యకర్తలు గురువారం ఇక్కడ ఆందోళన చేపట్టారు.
క్వారీ మార్కెట్ వద్ద ధర్నా చేపట్టారు. బిజెపి డౌన్.. డౌన్, అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు
రంగంలోకి దిగి ఆందోళనకారులను నిర్బంధించారు.