ఉచితంగా కరోనా టీకా

న్యూ ఢిల్లీ: కరోనా టీకాల్ని దేశ ప్రజలకు ఉచితంగా వేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కరోనా టీకాల్ని వేయించుకునేందుకు ఇప్పటి వరకూ 70,33,338 మంది పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos