తిరుమల అన్న ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల అన్న ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: తిరుమలేశుడికి నివేదించే అన్న ప్రసాదాల్లో సేంద్రీయ బియ్యానికి బదులుగా సాధారణ బియ్యాన్ని వినియోగించాలని తితిదే భావిస్తోంది. శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలు నివేదిస్తారు. భక్తులకు తెలిసిన ఒకే ఒక్క ప్రసాదం లడ్డూ మాత్రమే. 2021 మే లో నాటి వైసీపీ ప్రభుత్వం ఆచారం పేరుతో సేంద్రీయ బియ్యంతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించాలని నిర్ణయించింది. 15 రకాల సేంద్రీయ బియ్యంతో ప్రసాదాలు తయారు చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos