పెరగనున్న జనరల్ కోచ్‌లు

పెరగనున్న జనరల్ కోచ్‌లు

న్యూ ఢిల్లీ: 2500 జనరల్ కోచ్ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్ల తయారీకి కు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. 150 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు సాగుతు న్నాయని వివరించారు. గత ఏడాది 5300 కి.మీల నూతన పట్టాలు జోడించామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos