ముగ్గురు ఉగ్రవాదులు హతం

ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: షోపియాన్ జిల్లా, వాచ్చిలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాలింపులు జరిపిన జమ్మూ, కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి నట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos