బెంగళూరు:ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షురాలు వై.ఎస్.శర్మల బుధవారం ఇక్కడ కర్నాటక ఉపముఖ్యమంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు డి.కె.శివకుమార్ను ఆయన నివాసంలో కలసుకున్నారు. ఆంధప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు, భవిష్యత్తులో పార్టీ పునరుజ్జీవానానికి, పటిష్టమంతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు మంతనాలు సాగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.