న్యూఢిల్లీ: శనివారం నుంచి అత్యున్నత న్యాయస్థానం సెలవులు ప్రారంభం కానున్నాయి. దరిమిలా అత్యవసర వ్యాజ్యాల విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి.
ధర్మాసనాల వివరాలు.
– మే 13 నుంచి మే 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.
– మే 21 నుంచి మే 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం.
– మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం.
– మే 31 నుంచి జూన్ 2 వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం.
– జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం.
– జూన్ 6 నుంచి జూన్ 31 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ రస్తోగి ధర్మాసనం .
– జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ఏర్పాటు చేసిన ధర్మాసనాల వివరాలు తదుపరి వెల్లడి కానున్నాయి.