శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న దోషుల్ని విడిచిపెట్టండి

శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న దోషుల్ని విడిచిపెట్టండి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు  మంగళ వారం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. జీవిత‌కాల శిక్ష అనుభ‌వించి, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న దోషుల‌ను విడిచి పెట్టాల‌ని ఆదేశించింది. సుఖ్‌దేవ్ పెహల్వాన్ కేసులో అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ తీర్పును ఇచ్చింది. 2002లో జ‌రిగిన నితీశ్ క‌టారా మ‌ర్డర్ కేసులో సుఖ్‌దేవ్ దోషిగా శిక్ష‌ను అనుభ‌వించాడు. అయితే 20 ఏళ్ల శిక్షాకాలాన్ని అత‌ను పూర్తి చేసుకున్నాడ‌ని, అత‌న్ని జైలు నుంచి రిలీజ్ చేయాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos