సాయిబాబా దర్శనానికి తెర

సాయిబాబా దర్శనానికి తెర

శిరిడీ :కరోనా కారణంగా ఇక్కడి సాయిబాబా ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మూసివేయాలని ఆలయ సమితి తీర్మానించింది.యాత్రికులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని కోరింది. ఆలయాన్ని తెరచిన తర్వాత యాత్రికులకు బాబా దర్శనం యథాతథంగా సాగుతుందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos