ట్రాన్స్‌పోర్ట్ శాఖ కానిస్టేబుల్ ఇంట్లో 40 కేజీల వెండి, నోట్ల క‌ట్ట‌లు స్వాధీనం

ట్రాన్స్‌పోర్ట్ శాఖ కానిస్టేబుల్ ఇంట్లో 40 కేజీల వెండి, నోట్ల క‌ట్ట‌లు స్వాధీనం

న్యూఢిల్లీ: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని భూపాల్‌లో భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జ‌రిపిన త‌నిఖీల్లో సుమారు 40 కిలోల వెండి ల‌భ్య‌మైంది. ర‌వాణా శాఖ‌లో కానిస్టేబుల్‌గా చేసిన వ్య‌క్తి ఇంట్లో లోకాయుక్త త‌నిఖీలు చేప‌ట్టింది. అయితే ఆ సెర్చ్‌లో వెండి చిక్కింది. దీంతో పాటు కొంత న‌గ‌దును కూడా సీజ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos