జమ్ము: పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు గురువారం పుల్వామా, కుల్గాం, షోపియన్, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. స్లీపర్ సెల్స్ను గుర్తించడమే దీని లక్ష్యం.