కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్: సుకుమా జిల్లా మినపా అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురు వారం ఎదురు కాల్పులు సంభవించాయి. కాల్పుల్లో మహిళా మావోయిస్టు ఒకరు మృతి చెందారు. మృతురాలి నుంచి తుపాకీ, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos