జగన్‌ నామ పత్రం దాఖలు

పులివెందుల: పులి వెందుల విధాన సభ అసెంబ్లీ నియోజక వర్గం వైకాపా అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఇ క్కడి తాసిల్దార్ కచ్చేరీలోని ఎన్నికల అధికారికి నామ పత్రాల్ని సమర్పించారు. అంతకు ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. తొలుత స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెదేపా పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాల్ని ఎండగట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos