పాక్‌లో భారత్‌ తపాల సేవల పునరుద్ధరణ

పాక్‌లో భారత్‌ తపాల సేవల పునరుద్ధరణ

ఇస్లామాబాద్: భారత్తో తపాల సేవల్ని పాకిస్థాన్ పునరుద్ధరించింది. ఉత్తరాల వితరణ నిషేధాన్ని ఎత్తి వేసినట్టు పాక్ మాధ్య మాలు తెలిపాయి. పార్శిల్ సర్వీసుల నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత గత ఆగస్టులో తపాల సేవల్ని సస్పెండ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos