ఆర్నెల్లలో పెట్రోల్‌ కార్లు, ఈవీ ధరలు సమానం

ఆర్నెల్లలో పెట్రోల్‌ కార్లు, ఈవీ ధరలు సమానం

న్యూ ఢిల్లీ : రానున్న ఆరు నెలల్లో దేశంలోని పెట్రోలు వాహనాలతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధర కూడా సమానం అవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక ఎక్స్‌పోలో ఆయన మాట్లాడుతూ దిగుమతి-ప్రత్యామ్నాయం, ఖర్చు-సమర్థత, కాలుష్య రహిత, స్వదేశీ తయారీ భారత దేశ విధానాలని ఆయన చెప్పారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడానికి మౌలిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచి రోడ్లను వేయడం ద్వారా రవాణా ఖర్చును తగ్గించవచ్చునని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos