తల్లి, బిడ్డ సజీవ దహనం

తల్లి, బిడ్డ సజీవ దహనం

ఒంగోలు: ఒంగోలు సమీపంలో తల్లీ కూతుళ్లను రాళ్లతో కొట్టి, ఆ తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. పేర్న మిట్ట -మారెళ్ల గుంట పాలెంకు మార్గంలో ఒక యువతి, చిన్న పాప మంటల్లో తగలబడుతున్నట్టు మంగళ వారం రాత్రి పోలీ సులకు సమాచారం అందింది. దీంతో మద్దిపాడు పోలీసులు హుటాహుటిన ఆ స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రెండు మృతదేహాలు కాలిపోయి ఉన్నాయి. యువతికి 25 ఏళ్ల వయసు ఉంటుందని, ఆమె కుమార్తెకు ఏడాది వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos