బిర్యానీకి డిమాండే డిమాండు

బిర్యానీకి డిమాండే డిమాండు

ముంబై: కరోనా కాలంలో భోజన ప్రియులు బిర్యానీ పై అమితంగా ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో అధిక శాతం ఆర్డర్ చేసిన వాటిలో బిర్యానీకి మొదటి స్థానం దక్కింది. స్విగ్గీ నివేదిక ప్రకారం బిర్యానీ కోసం దాదాపు 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆ తరువాత 3.35 లక్షల ఆర్డర్లతో బటర్ నాన్ రోటీ, 3.31 లక్షలతో మసాలా దోశ లది రెండు, మూడు స్థానాలు. వరుసగా నాలుగో ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాలలో బిర్యానీ మొదటి స్థానాన్ని నిలుపుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos