అలిపిరి వరకూ మద్యం దుకాణాలు రద్దు

అలిపిరి వరకూ మద్యం దుకాణాలు రద్దు

అమరావతి: తిరుపతి రైల్వే స్టేషన్-అలిపిరి మార్గంలోని మద్యం దుకాణాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం గురువారం ప్రకటించిన నూతన అబ్కారీ విధానంలో ఈ చర్యను చేపట్టింది. నూతన విధానం ప్రకారం వచ్చే అక్టోబర్ నుంచి పానీయాల సంస్థ 3,500 మద్యం దుకాణాలను నిర్వహించనుంది. దశల వారీ మద్యం నిషేధంలో భాగంగా వీటి సంఖ్యను 800 కు పైగా తగ్గింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos