అంధుల పాఠశాలకు ఆదాల దంపతులు లక్ష విరాళం

అంధుల పాఠశాలకు ఆదాల దంపతులు లక్ష విరాళం

నెల్లూరు : లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ వివాహ దినోత్సవం సంద ఇక్కడి  విశ్వభారతి అంధుల పాఠశాలకు రూ.లక్ష విరాళం అందించారు. వారి తరఫున విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మంగళవారం  పాఠశాల కరస్పాండెంట్‌ కు ఆ నగదు అందించారు. ఆదాల భార్య వింధ్యావళి తో కరెస్పాండెంట్‌  ఫోనులో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి  వెంట  మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, పాముల హరి, ఇక్బాల్, అవినాష్, నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాం త్ కూడా ఉన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos