ఆంధ్రా బ్యాంకులో చోరీ

ఆంధ్రా బ్యాంకులో చోరీ

చిత్తూరు: యాదమరి ఆంధ్రా బ్యాంకులో సుమారు 17 కిలోల బంగారం, రూ.2.66 లక్షల నగదు చోరీకి గురైనట్లు బ్యాంకు సిబ్బంది సోమ వారం గుర్తిం చారు. స్థానిక పోలీసులు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. చోరీలో బ్యాంకు మేనేజర్ పురుషోత్తం పాత్ర ఉన్నట్లు అనుమానంతో పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos