కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బీఆర్‌ఎస్‌ నుండి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో.. 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గత నెల 31న ఆదేశించింది. మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా విచారణ అనంతరం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభం కానుంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos