న్యూ ఢిల్లీ : వాట్సాప్ లో కొత్త సదుపాయం వచ్చింది. వాట్సాప్ లో ఒకేసారి పంపే డేటా ను ఒక జీబీ నుంచి 2జీబీకి పెంచారు. గ్రూప్ కాల్స్ కింద మాట్లాడుకునే వారిని నలు గురి నుంచి ఎనిమిది మందికి పెంచారు. వాయిస్ కాల్ ను ఒకేసారి 32 మందికి చేయవచ్చు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్ లు ఇబ్బందికరం అనిపించిన మెస్సేజ్ లను ప్రతి ఒక్కరి చాట్ నుంచి, ఎప్పుడైనా డిలీట్ చేసే సౌకర్యం ఉంటుంది. ఎమోజీ రియాక్షన్స్ తో తమ భావాన్ని వ్యక్తీకరించుకునే ఫీచర్ రానుంది.