భక్తులకు ఏనుగుల బెడద

భక్తులకు  ఏనుగుల బెడద

రిషికేశ్: ఇక్కడి రామ్జులా స్వర్గాశ్రమం ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో ఏనుగు సంచరించటంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. హరిద్వార్లోనూ అడవి ఏనుగుల బెడద ఎక్కువైంది. అర్ధరాత్రి సమయంలో రైల్వే స్టేషన్లో ఒక ఏనుగు సంచరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos