స్టాక్ మార్కెట్లకు లాభాల బోణి

స్టాక్ మార్కెట్లకు లాభాల బోణి

ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారాలు బుధవారం లాభాలతో ప్రారంభ మయ్యాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు ఇందుకు కారణం. సెన్సెక్స్ స్వల్పంగా 63 పాయింట్లు వృద్ధి చెంది 50,700కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 15,223 వద్ద ఆగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos