నామినేషన్ దాఖలు చేసిన మమత

నామినేషన్ దాఖలు చేసిన మమత

కోల్కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ విధానసభ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు బుధవారం ఇక్కడ నామపత్రాన్ని దాఖలు చేసారు. అంతకు ముందు  ఆమె శివాలయంలో అభిషేకం, పూజలు నిర్వహించారు. తర్వాత కార్యకర్తలతో నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos