పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్‌

పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్‌

చెన్నై: పాఠశాల విద్యార్థులకు తీపి కబురు. 9,10,11 తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం విధానసభలో ప్రకటించారు. కరోనా కారణంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ కాలాన్ని 60 ఏళ్లు పొడిగించినట్లూ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos