డబుల్‌ సెంచరీతో సెన్సెక్స్‌ షురూ

డబుల్‌ సెంచరీతో సెన్సెక్స్‌ షురూ

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి జోరందుకున్నాయి. మదుపర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడంతో ఇందుకు కారణం.ఉదయం 9:51 గంటల ప్రాంతంలో బీఎస్ ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు ఎగసి 40,735 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,952 వద్ద ఆగాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రకటించనుందనే సమాచారం సెంటిమెంటుకు బలాన్నిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos