మృతుడి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం

మృతుడి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం

అమరావతి: చీరాల ఎస్సై విజయ్ కుమార్ చేసిన దాడికి బలైన కిరణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos