సిబిఐ చే వివేకా హత్య విచారణ

సిబిఐ చే వివేకా హత్య విచారణ

అమరావతి: ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సిబిఐ శనివారం మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ప్రారంభించింది. కడప ఎస్పీ అన్బురాజన్తో ఏడుగురు సీబీఐ అధికారులు సమావేశమై హత్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో పులివెందులకు వెళ్లి క్షేత్ర స్థాయి విచారణ చేపట్టనున్నారు.

తాజా సమాచారం