పసిడి ధర పతనం

పసిడి ధర పతనం

ముంబై : కరోనా ధాటికి పసిడి ధరా పతనమైంది. మదుపర్లు నగదు నిల్వలకుమొగ్గు చూపటం ఇందుకు కారణం. ఎంసీఎక్స్లో బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ .534 తగ్గి రూ 39,710 పలికింది. కిలో వెండి రూ.534 పతనమై రూ 34,882కు పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos