సంఘ పరివార్‌ సమావేశం రద్దు

సంఘ పరివార్‌ సమావేశం రద్దు

బెంగళూరు : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక సమావేశాల్నీ కరోనా ప్రభావితం చేసింది. నగరంలో ఈ నెల 15 నుంచి 17వతేదీ వరకు నిర్వహించదలచిన ఆర్ఎస్ఎస్ నిర్ణాయక అఖిల భారతీయ ప్రతినిధుల సభ వార్షిక సమావేశాల్ని రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి శనివారం ప్రకటించారు. గతంలో అత్యాయిక పరిస్థితి, మహాత్మాగాంధీ హత్య జరిగిన సమయాల్లో మాత్రమే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలను రద్దు చేసారు. దేశంలో 83 మందికి కరోనా వైరస్ సోకింది. ఇద్దరు మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos