ఆరంభం కాని పనులు రద్దు

ఆరంభం కాని పనులు రద్దు

అమరావతి: వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నజరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపి వేయాలని పంచాయతి రాజ్ శాఖ మంగళ వారం ఇక్కడ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. వీటి పనుల విలువ రూ.1,031.17 కోట్లు. స్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపట్టిన పనులలూ ఆగి పోయినట్లు విశ్వస నీయవర్గాలు తెలిపాయి. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినా పనులు ప్రారంభించనందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని వివరించాయి.

తాజా సమాచారం