నష్టాల ట్రేడింగ్

నష్టాల  ట్రేడింగ్

ముంబయి: స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ మంగళ వారం నష్టాలతో మొదలైంది. ఉదయం 9.22 గంటల వేళకు సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 37,023 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,975 వద్ద ట్రేడయ్యాయి. చమురు ధరలు పెరగటం, రూపాయి బలహీనంగా ఉండటం ఇందుకు కారణంగా నిపు ణుల మదింపు.

తాజా సమాచారం