నళినికి పెరోల్‌ నిరాకరణ

నళినికి పెరోల్‌ నిరాకరణ

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి పెరోల్ గడువును అక్టోబర్ 15 వరకు పొడగించేందుకు మద్రాసు ఉన్నత న్యాయ స్థానం విభాగ ధర్మాసనం గురువారం తిరస్కరించింది. జీవితకాల శిక్షను అనుభవిస్తున్న నళినికి, కూతురి విహహం కోసం జూలై 25న 30 రోజుల పెరోల్ను న్యాయ స్థానం మంజూరు చేసింది. పెళ్లి ఏర్పాట్లు ముగియనందున మరింత సమయం కావాలని గత ఆగస్టులో కోర్టుకు చేసిన వినతికి సాను కూ లంగా స్పందించి మూడు వారాలపాటు పెరోల్ పొడగించింది.

తాజా సమాచారం