న్యూఢిల్లీ: మెర్సిడెస్-బెంజ్ కొత్త కారు – ఏఎంజీ సీ 43 కూపే 2019 వెర్షన్ గురువారం దేశీయ విపణిలోకి విడుదలైంది. దీని ధర రూ. 75 లక్షలు ( ఎక్స్ షో రూం ). టూ డోర్ కూపే 3.0 లీటర్ వీ 6 టర్పో ఇంజీన్తో రూపొందించింది. ఇది 287 కిలోవాట్స్ శక్తి. 520 గరిష్ట త్వరిత వేగాన్ని ఇస్తుంది. చేస్తుంది. 4.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.