అమరావతి: వచ్చే ఎన్నికల్లో
పోటీకి 32 విధానసభ స్థానాలకు, తొమ్మిది పార్లమెంట్
స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం
మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11న లోక్సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి.
అమరావతి: వచ్చే ఎన్నికల్లో
పోటీకి 32 విధానసభ స్థానాలకు, తొమ్మిది పార్లమెంట్
స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం
మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11న లోక్సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి.