సార్వత్రిక ఎన్నికలకు నగారా

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనుంది. పోలింగ్‌ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్‌ అరోరా వెల్లడిస్తారు. సాయంత్రం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos