లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసింది.ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నా మిడ్సెషన్ నుంచీ మదుపర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ లాభాల్నిగడించింది.379 పాయింట్లుఎదిగి 36,442వద్ద, నిఫ్టీ కూడా శతకాన్నిసాధించింది.124పాయింట్లుపెరిగి10,970వద్ద ముగిసింది.
ఐటీ 1 శాతం క్షీణించగా,ఆటో, మెటల్,బ్యాంక్స్ జోరు రియల్టీ లాభాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.నిఫ్టీ ,టాటా మోటార్స్,ఐషర్,ఐబీ హౌసింగ్, హెచ్పీసీఎల్, ఐవోసీ,బీపీ సీఎల్,యాక్సిస్,హీరో మోటో,కోల్ ఇండియా,ఓఎన్జీసీ లాభ పడ్డాయి.టెక్ హీంద్రా,విప్రో,ఇన్ఫోసిస్,ఎల్అండ్టీ,జీ,టీసీఎస్,హెచ్యూఎల్,సిప్లా3-0.5 శాతం మధ్య బలహీనమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos