టెంపోకు బైక్ ఢీ..ముగ్గురి మృతి

టెంపోకు బైక్ ఢీ..ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా వి.కోట మండలం దాసర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు
ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మద్దిరాల గ్రామానికి చెందిన శంకరప్ప(52), దానమయ్యగారిపల్లికి చెందిన గోవిందప్ప(48), కొడగల్లుకు చెందిన గంగప్ప(44) ద్విచక్ర వాహనంపై వి.కోటకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బారికేడ్లను అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను ఢీ కొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే
మరణించారు. శంకరప్ప కృష్ణాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos